Vijayawada: విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం

Vaccination for NRIs in Vijayawada
x

కరోనా వాక్సినేషన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Vijayawada: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం * ప్రతి శని, బుధవారాల్లో ఎన్నారైలకు వ్యాక్సిన్‌

Vijayawada: ఏపీ ప్రభుత్వం విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించింది. ప్రతి శని, బుధవారాల్లో ఈ వ్యాక్సినేషన్‌ కొనసాగించేలా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. విజయవాడ నగరంలో ఒకటే వ్యాక్సినేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడంతో బారులు తీరారు ఎన్నారైలు.


Show Full Article
Print Article
Next Story
More Stories