టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు

Chandrababu: తెలుగు వారు మందే పంచాంగం చెప్పారు

Dhatripriya
Updated on: 22 March 2023 2:45 PM IST
Ugadi Celebrations At TDP Office
X

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు

Chandrababu: ఏపీ ప్రజలకు వెలుగు రావడం ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు...ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు. శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయిని పంచాంగ పఠనంలో చెప్పారని చంద్రబాబు తెలిపారు. తెలుగు వారు ముందే పంచాంగం చెప్పారని..పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి ఓట్లేశారని చంద్రబాబు అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story