TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ క్లారిటీ

TTD Chairman Clarity Over Srivari Brahmotsavam in Tirumala
x

కరోనా కారణంగా ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు (ఫైల్ ఇమేజ్)

Highlights

శ్రీవారి బ్రహ్మత్సవాలు ఏకాంతంగా జరుపుతాం

TTD: తిరుమల తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుపుతామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష‌్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కరోనా హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అక్బోబర్ 7 నుంచి అదే నెల 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ రోజుకు 10 నుంచి 15 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories