TTD: నలుగురు ముఖ్య ప్రధాన అర్చకులను నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు

TTD Appointed Four New Chief Priests for Tirumala Temple
x

టీటీడీ ప్రధాన అర్చకులు (ఫైల్ ఫోటో)

Highlights

Tirumala Temple: వంశపార్యపర అర్చకులలోని నాలుగు కుంటుంబాలకే అవకాశం

Tirumala Temple: శ్రీవారి ఆలయంలో నలుగురు అర్చకులను ముఖ్య ప్రధాన అర్చకులుగా నియమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వంశపార్యపర అర్చకులలోని నాలుగు కుటుంబాలకే ఈ అవకాశం కల్పిస్తూ టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. గొల్లపల్లి కుటుంబం నుంచి గోపినాథ్ దీక్షితులు, తిరుపతమ్మ నుంచి నారాయణ దీక్షితులు, పైడపల్లి నుంచి రాజేష్ దీక్షితులు, పెద్దింటి నుంచి రవిచంద్ర దీక్షితులను నియమిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories