ఏలూరు జిల్లాలో విషాదం.. పిడుగుపాటుతో నలుగురి మృతి

Eluru : పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం

Jyothi
Published on: 17 Aug 2022 12:47 PM IST
Tragedy in Eluru District | AP News
X

ఏలూరు జిల్లాలో విషాదం.. పిడుగుపాటుతో నలుగురి మృతి

Eluru: ఏలూరు జిల్లా బోగోలులో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం కు చెందినవారిగా గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story