నేడు చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

X
Highlights
* విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకోనున్న జగన్ * శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ * 160 ఎకరాల్లో 5,768 మందికి స్థలాల కేటాయింపు
admin28 Dec 2020 1:41 AM GMT
ఏపీ సీఎం జగన్ ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలోని విష్ణు కెమికల్స్ వద్ద వేసిన లే అవుట్లో సీఎం జగన్ పేదలకు పంపిణీ ఇళ్ల పట్టాలను చేయనున్నారు. మొత్తం 160 ఎకరాల్లో 5 వేల 768మందికి స్థలాలను కేటాయించారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ ఉదయం 10 గంటల 45 నిమిషాలకు రేణిగుంటకు చేరుకుంటారు.
అక్కడి నుంచి హెలికాప్టర్లో ఊరందూరుకు సభాస్థలికి చేరుకుని.. 11 గంటల 20 నిమిషాలకు పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం ఊరందూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమవుతారు.
Web TitleToday Andhra Pradesh chief minister Jagan tour in Chittur district
Next Story
'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMT
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల...
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో...
2 July 2022 12:30 PM GMTవిజయ్ దేవరకొండపై విమర్శల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
2 July 2022 11:59 AM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTప్రధాని కాదు సేల్స్మెన్.. మోడీపై సీఎం కేసీఆర్ ఫైర్..
2 July 2022 11:34 AM GMT