Visakhapatnam: విశాఖ జిల్లా బంగారుమెట్టలో విషాదం

Three People Missed in Floating River And Dead in Visakhapatnam District
x

నది (ఫైల్ ఫోటో)

Highlights

పెద్దేరు నదిలో గల్లంతయి ముగ్గురు మృతి పెద్దేరు నదిని దాటుతుండగా ప్రమాదం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాల వెలికితీత

Visakhapatnam: విశాఖ జిల్లా బంగారుమెట్ట గ్రామంలో విషాదం నెలకొంది. స్థానిక పెద్దేరు నదిని దాటుతూ ప్రమాదవశాత్తూ నదిలో పడి ముగ్గురు మృతి చెందారు. బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట సమీపంలోని పెద్దేరు నది దాటుతుండగా ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో దారకొండ, రాము, శ్రీనులు మృతి చెందగా గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఈ ముగ్గురి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories