Tirumala: తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో చోరీ

Theft In Tirumala Laddu Counter
x

Tirumala: తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో చోరీ

Highlights

Tirumala: తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో చోరీ

Tirumala: తిరుమల శ్రీవారి లడ్డూ వితరణ కేంద్రంలో చోరీ జరిగింది. కౌంటర్ సిబ్బంది నిద్రిస్తుండగా 2 లక్షల 47 వేల రూపాయల నగదును దొంగిలించబడింది. 36వ నెంబర్ కౌంటర్ వద్ద అర్థరాత్రి సమయంలో ఈ చోరీ జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు పాత నేరస్తునిగా పోలీసులు గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories