Vijayawada: దారుణం.. భర్త తాగొచ్చి వేధిస్తున్నాడని మరిగే వేడి నీళ్లు పోసిన భార్య.. పరిస్థితి విషమం

The wife Poured Boiling Hot water on her husband for Harassing her in Vijayawada
x

Vijayawada: దారుణం.. భర్త తాగొచ్చి వేధిస్తున్నాడని మరిగే వేడి నీళ్లు పోసిన భార్య.. పరిస్థితి విషమం

Highlights

Vijayawada: మద్యం తాగి నిద్రిస్తున్న సమయంలో వేడి నీళ్లు పోసిన భార్య

Vijayawada: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. భర్త తాగొచ్చి వేధిస్తున్నాడని మరిగే వేడి నీళ్లు పోసింది భార్య. మద్యం తాగి నిద్రిస్తున్న సమయంలో భర్తపై వేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో భర్త దుర్గారావుకు తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక.. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories