శ్రీవారి భక్తులపై ఆర్టీసీ ఛార్జీల భారం

X
శ్రీవారి భక్తులపై ఆర్టీసీ ఛార్జీల భారం
Highlights
TTD: తిరుమల- తిరుపతి మధ్య టికెట్ ధరపై రూ. 10 పెంపు
Rama Rao14 April 2022 5:00 AM GMT
TTD: శ్రీవారి భక్తులపై ఆర్టీసీ ఛార్జీల భారం మోపింది. తిరుమల- తిరుపతి మధ్య టికెట్ ధరపై 10 రూపాయలు పెంచింది. పెద్దలకు 65 నుండి 75 రూపాయలు పిల్లలకు 40 నుండి 45 రూపాయల వరకు టికెట్ ధర పెరిగింది. తిరుమల- తిరుపతి మధ్య రోజుకు 1200 ట్రిప్పులు తిరుగుతున్నాయి. సగటున రోజుకు 40వేల మంది భక్తులు ఆర్టీసీ రవాణాను వినియోగించుకుంటున్నారు.
Web TitleThe Burden of RTC Charges on TTD Devotees | Telugu Latest News
Next Story
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..
27 Jun 2022 5:17 AM GMTకాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMT
Minister KTR: హైదరాబాద్కు జుమ్లా జీవులు వస్తున్నారు.. అయితే జుమ్లా...
27 Jun 2022 8:42 AM GMTగజ్వెల్ స్టేషన్ లో గూడ్స్ రైలును ప్రారంభించిన మంత్రులు
27 Jun 2022 8:31 AM GMTLIC Policy: ప్రతిరోజు రూ.100 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై 20 లక్షలు...
27 Jun 2022 8:30 AM GMTఈ నెల 30 న PSLV-C-53 ప్రయోగం
27 Jun 2022 8:07 AM GMTవిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్.. హాజరైన...
27 Jun 2022 7:42 AM GMT