శ్రీవారి భక్తులపై ఆర్టీసీ ఛార్జీల భారం

Burden of RTC Charges on TTD Devotees | Telugu Latest News
x

శ్రీవారి భక్తులపై ఆర్టీసీ ఛార్జీల భారం

Highlights

TTD: తిరుమల- తిరుపతి మధ్య టికెట్ ధరపై రూ. 10 పెంపు

TTD: శ్రీవారి భక్తులపై ఆర్టీసీ ఛార్జీల భారం మోపింది. తిరుమల- తిరుపతి మధ్య టికెట్ ధరపై 10 రూపాయలు పెంచింది. పెద్దలకు 65 నుండి 75 రూపాయలు పిల్లలకు 40 నుండి 45 రూపాయల వరకు టికెట్ ధర పెరిగింది. తిరుమల- తిరుపతి మధ్య రోజుకు 1200 ట్రిప్పులు తిరుగుతున్నాయి. సగటున రోజుకు 40వేల మంది భక్తులు ఆర్టీసీ రవాణాను వినియోగించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories