Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత

Tension Situation in East Godavari District Pithapuram
x

Representational Image

Highlights

Andhra Pradesh: 10వ వార్డులో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తల దాడి * తాతాజీపై కత్తితో దాడి చేసిన వైసీపీ కార్యకర్త

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పిఠాపురం 10వ వార్డులో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. విజయం తమదేనంటూ టీడీపీ కార్యకర్త కరెడ్ల తాతాజీపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తాతాజీకి తీవ్రగాయాలు కావడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే.. దాడి సమయంలో వైసీపీ కార్యకర్తలు మద్యం మత్తులో ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories