Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా మెట్టవలసలో ఉద్రిక్తత

X
Representational Image
Highlights
Andhra Pradesh: టీడీపీ గెలుపుపై వైసీపీ వర్గీయుల తప్పుడు ప్రచారం
Sandeep Eggoju23 Feb 2021 6:03 AM GMT
Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ పోరు ముగిసినా కక్షసాధింపు చర్యలు పెరగడంతో జిల్లా వసులు ఉలిక్కిపడ్డారు. పంచాయతీ పోరులో గెలిచిన అభ్యర్ధులపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఇరు వర్గాల చేసుకున్న దాడిలో 20 మంది గాయపడ్డారు. బాధితులను రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తుండగా టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతలు కత్తులతో దాడి చేశారని బాధితులు వాపోయారు. మెట్టవలసలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Web TitleAndhra Pradesh: Tension In Mettavalasa Srikakulam District
Next Story
'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMT
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల...
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో...
2 July 2022 12:30 PM GMTవిజయ్ దేవరకొండపై విమర్శల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
2 July 2022 11:59 AM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTప్రధాని కాదు సేల్స్మెన్.. మోడీపై సీఎం కేసీఆర్ ఫైర్..
2 July 2022 11:34 AM GMT