Andhra Pradesh: వైసీపీ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ ఆందోళన

TDP Protest Against YCP leaders are Stealing Votes
x

వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ నిరసన (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: టీడీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు

Andhra Pradesh: కడప జిల్లా కమలాపురం పోలింగ్‌ బూత్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. ఆందోళన విరమించకపోవడంతో టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories