TDP MPs: ఈసీతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు

TDP MPs Meet EC sushil Chandra
x

TDP MPs: ఈసీతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు

Highlights

TDP MPs: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సుశీల్‌ చంద్రతో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు.

TDP MPs: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సుశీల్‌ చంద్రతో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. నిన్న తిరుపతిలో చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. కేంద్రబలగాల నేతృత్వంలో తిరుపతి ఎన్నికలను నిర్వహించాలని టీడీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అనంతరం సాయంత్రం 6గంటలకి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను టీడీపీ ఎంపీలు కలువనున్నారు. ఈసీని కలిసిన వారిలో గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీందర్ కుమార్, రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories