బాబుపై కోపంతో అమరావతిని మార్చేందుకు యత్నం: ఎంపీ రామ్మోహన్

బాబుపై కోపంతో అమరావతిని మార్చేందుకు యత్నం: ఎంపీ రామ్మోహన్
x
రామ్మోహన్‌నాయుడు
Highlights

సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుని రాజధానిని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు ఎంపీ రామ్మోహన్‌నాయుడు. బాబుపై కోపంతో ఇప్పుడు అమరావతిని...

సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుని రాజధానిని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు ఎంపీ రామ్మోహన్‌నాయుడు. బాబుపై కోపంతో ఇప్పుడు అమరావతిని మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏపీ రాజధానిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. గత 6 నెలల్లో 22 మంది వైసీపీ ఎంపీలు రాష్ర్ట అభివృద్ధి కోసం ఏం పోరాటం చేశారని నిలదీశారు. ఎన్నికల్లో పలు హామీలిచ్చి ఇంత వరకు ఏమీ సాధించకపోవడం వైసీపీ ఎంపీల వైఫల్యమన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories