బ్రేకింగ్ : సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే..వైసీపీలో చేరుతారంటూ ప్రచారం..

బ్రేకింగ్ : సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే..వైసీపీలో చేరుతారంటూ ప్రచారం..
x
Highlights

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్‌తో భేటి అయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో వంశీ సమావేశమయ్యారు . ఈ రోజు ఉదయమే ఎంపీ సుజనా చౌదరితో భేటి అయిన...

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్‌తో భేటి అయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో వంశీ సమావేశమయ్యారు . ఈ రోజు ఉదయమే ఎంపీ సుజనా చౌదరితో భేటి అయిన వంశీ పలు అంశాలపై చర్చించారు. అంతలోనే సీఎం జగన్‌తో భేటి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే వంశీ వైసీపీలో చేరుతారంటూ గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories