Payyavula Keshav: మూడేళ్లలో సీఎం జగన్ ఏం చేశారు

TDP MLA Payyavula Keshav Comments on CM Jagan | Telugu News
x

Payyavula Keshav: మూడేళ్లలో సీఎం జగన్ ఏం చేశారు

Highlights

Payyavula Keshav: జగన్ భాష మార్చుకోకపోతే ప్రజలే శంకరగిరి మాన్యాలకు పంపిస్తారు

Payyavula Keshav: మూడేళ్లలో సీఎం జగన్ ఏం చేశారన్నారు టీడీపీ నేత పయ్యావుల కేశవ్. జగన్ భాష మార్చుకోకపోతే ప్రజలే శంకరగిరి మాన్యాలకు పంపిస్తారన్నారు. రాయలసీమ నుంచి ఎంతమంది మంత్రులను తీసేస్తారో చూస్తామన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు పయ్యావుల కేశవ్.

Show Full Article
Print Article
Next Story
More Stories