నిమ్మల రామానాయుడు సస్పెన్షన్

X
Highlights
స్పీకర్ పోడియం దగ్గర టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై...
Arun Chilukuri1 Dec 2020 6:12 AM GMT
స్పీకర్ పోడియం దగ్గర టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామానాయుడు ప్రతిరోజు సభను అడ్డుకుంటున్నారన్న స్పీకర్.. ఆయనను ఒకరోజు సస్పండె చేశారు. ఇక మిగితా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇలాగే చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు స్పీకర్ తమ్మినేని.
Web TitleTDP MLA Nimmala Rama Naidu suspended from Andhra Pradesh Assembly
Next Story