AP Assembly: బడ్జెట్ ప్రవేశ పెట్టక ముందు సభలో టీడీపీ సభ్యుల ఆందోళన.. 12 టీడీపీ సభ్యుల సస్పెండ్‌

TDP Members Were Suspended in AP Assembly
x

AP Assembly: బడ్జెట్ ప్రవేశ పెట్టక ముందు సభలో టీడీపీ సభ్యుల ఆందోళన.. 12 టీడీపీ సభ్యుల సస్పెండ్‌

Highlights

AP Assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం

AP Assembly: ఏపీ బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న సమయంలో అసెంబ్లీలో కాసేపు గందరగోళం నెలకొంది. బడ్జెట్‌ కాపీని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చదవడం మొదలు పెట్టిన వెంటనే తప్పుడు లెక్కలు అంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో స్పీకర్, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం నడిచింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సభ నుంచి 12మంది సభ్యులను ఒక్కరోజు స్పీకర్ సస్పెండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories