Andhra Pradesh: నేడు గవర్నర్‌ని కలవనున్న టీడీపీ నేతలు

TDP Leaders will Meet AP Governor Biswabhusan Harichandan Today 21 10 2021
x

నేడు గవర్నర్‌ని కలవనున్న టీడీపీ నేతలు

Highlights

*టీడీపీ బృందంలో అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావులు, నిమ్మల, వర్ల *టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయనున్న నేతలు

Andhra Pradesh: ఇవాళ సాయంత్రం ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను టీడీపీ నేతలు కలవనున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయనున్నారు. దాడి జరిగిన తీరు, రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories