East Godavari: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో టీడీపీ శ్రేణుల ధర్నా

X
ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప(ఫోటో: ది హన్స్ ఇండియా )
Highlights
*టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెన్షన్ల నిలుపుదలపై ఆందోళన *మిగులు పద్ధతి అనుసరించడం సిగ్గు చేటు- ఎమ్మెల్యే చినరాజప్ప
Arun Chilukuri3 Sep 2021 9:02 AM GMT
Andra Pradesh: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెన్షన్ల నిలుపుదలపై ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఒక్క నెల పెన్షన్ అందకపోయినా ఇకపై పెన్షన్ తీసుకోలేరు అనేలా ప్రభుత్వం నిర్ణయించడం సరికాదన్నారు. వృద్దుల్ని దగా చేయడమేనన్నారు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్లోనూ మిగులు పద్ధతి అనుసరించడం, మిగుల్చుకోవడం అనే ధోరణి సిగ్గుచేటని మండిపడ్డారు. నియోజకవర్గంలోని మండల ప్రజాపరిషత్ అధికారులకు, కమిషనర్కు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వినతిపత్రం అందించారు.
Web TitleTDP Leaders Strike At East Godavari District Peddapuram
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆకస్మికంగా తనిఖీ చేసిన టీటీటీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఆ...
29 May 2022 4:45 AM GMTప్రపంచంలోనే అతిపెద్ద మైదానంగా నరేంద్రమోదీ స్టేడియం పేరు...
29 May 2022 4:30 AM GMTరేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ - వైఎస్ షర్మిల
29 May 2022 4:15 AM GMTఏపీ సీఎస్ కు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ...
29 May 2022 3:55 AM GMTతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 16 గంటల సమయం...
29 May 2022 3:16 AM GMT