పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలను అడ్డుకోవాలి: బోండా ఉమ

X
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలను అడ్డుకోవాలి: బోండా ఉమ
Highlights
ఏపీలో ఎన్నడూలేని విధంగా పంచాయతీ ఎన్నికల్లో బలవంతంగా ఏకగ్రీవాలు జరుగుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమ...
Arun Chilukuri16 Feb 2021 10:03 AM GMT
ఏపీలో ఎన్నడూలేని విధంగా పంచాయతీ ఎన్నికల్లో బలవంతంగా ఏకగ్రీవాలు జరుగుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. పుంగనూరు, మాచర్ల, పులివెందుల, శ్రీకాళహస్తిలో జరిగిన ఎన్నికల్లో ఎన్నోఅక్రమాలు జరిగాయని ఆరోపించారు. విజయవాడలో ఎన్నికల కమిషన్ కు బోండా ఉమ సారధ్యంలో టీడీపీ నేతలు కలిశారు. పంచాయతీ ఎన్నికల అక్రమాలను ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఆగడాలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు బోండా ఉమ వెల్లడించారు.
Web TitleTDP Leaders Meet SEC Nimmagadda Ramesh Kumar
Next Story
'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMT
కేటీఆర్ ప్రసంగంపై విశ్వకర్మలు ఆగ్రహం.. విశ్వబ్రాహ్మణులను తాను...
2 July 2022 1:45 PM GMTహైదరాబాద్లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ...
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల...
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో...
2 July 2022 12:30 PM GMTవిజయ్ దేవరకొండపై విమర్శల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
2 July 2022 11:59 AM GMT