టీడీపీకి మరో షాక్..వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి

టీడీపీకి మరో షాక్..వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి
x
Sidda Raghava Rao
Highlights

తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగబోతున్న సమయంలో రాష్ర్ట వ్యాప్తంగా మాజీ మంత్రులు ప్రముఖ నేతలు...

తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగబోతున్న సమయంలో రాష్ర్ట వ్యాప్తంగా మాజీ మంత్రులు ప్రముఖ నేతలు టీడీపీని వీడి అధికార పార్టీలో చేరగా తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఇద్దరు సోదరులు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. రేపు లేదా ఎల్లుండి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీ కండువ కప్పుకోనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories