Andhra Pradesh: టీడీపీ నేత మాగంటి బాబు తనయుడు రాంజీ మృతి

Andhra Pradesh: విజయవాడ ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి * రాంజీ అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చిన కుటుంబం

Sandeep Eggoju
Updated on: 8 March 2021 1:57 PM IST
TDP EX MP maganti Rambabu Son Passed Away
X

మాగంటి రాంబాబు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు రాంజీ మరణించారు. విజయవాడ ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాంజీ అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. రాంజీ భౌతికకాయాన్ని ఏలూరులోని స్వగ్రహానికి రేపు తరలించనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story