Chandrababu: ఏపీ సీఎస్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

X
ఏపీ సీఎస్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
Highlights
Chandrababu: కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్, రవాణాపై లేఖ
Rama Rao16 Feb 2022 1:39 AM GMT
Chandrababu: ఏపీ సీఎస్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్, రవాణాపై లేఖ రాశారు. ఇటీవల కుప్పం పర్యటనలో అక్రమ క్వారీయింగ్పై పరిశీలించామన్నారు. అక్రమాలు నిజమేనని అధికారులు నిర్ధారించారని చంద్రబాబు లేఖలో తెలిపారు. అధికారుల తనిఖీల తర్వాత కూడా అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉందన్నారు. అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్లో భాగస్వాములై ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, దీంతో వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబు ఏపీ సీఎస్ను కోరారు.
Web TitleTDP Chief Chandrababu Letter to Andhra Pradesh CS | AP News Today
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Milk Facts: పాలు తాగితే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!
13 Aug 2022 3:17 AM GMTకాంగ్రెస్లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMTతిరుమలలో వైభవంగా పున్నమి గరుడసేవ
13 Aug 2022 1:27 AM GMT