వైసీపీ మూడేళ్ల పాలనపై చంద్రబాబు విమర్శలు

X
వైసీపీ మూడేళ్ల పాలనపై చంద్రబాబు విమర్శలు
Highlights
*రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్య పాలన కొనసాగిస్తోంది -చంద్రబాబు
Rama Rao10 Jun 2022 9:54 AM GMT
Chandrababu: వైసీపీ మూడేళ్ల పాలనపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్య పాలన నడుస్తోందని 60 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఇదే కొనసాగితే రాష్ట్రం అంధకార ఆంధ్రప్రదేశ్గా మారే పరిస్థితి వస్తుందని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ దారుణంగా తయారైందని, నేరస్థులకు పోలీసులు వంత పాడుతున్నారంటూ మండిపడ్డారు. కోనసీమలో విధ్వంసాలపై రాష్ట్ర ప్రజలకు డీజీపీ సమధానం చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
Web TitleTDP Chief Chandrababu Comments on YCP Government | AP News
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది
20 Aug 2022 2:54 AM GMTవైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMT