అమరావతి రైతుల పాదయాత్రకు తారకరత్న సంఘీభావం

Taraka Ratna Solidarity for Amaravati Farmers Padayatra
x

అమరావతి రైతుల పాదయాత్రకు తారకరత్న సంఘీభావం

Highlights

*తూ.గో. జిల్లాలో కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర

Rajahmundry: తూర్పుగోదావరి జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర 38వ రోజు కొనసాగుతోంది. రాజమండ్రి హుకుంపేటలో రైతుల పాదయాత్రకు నందమూరి తారకరత్న సంఘీభావం తెలుపుతూ.. పాద్రయాత్రలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories