Amaravati: అమరావతిపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

Supreme Court issues Notice On AP Govt
x

Amaravati: అమరావతిపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

Highlights

Amaravati: ఈనెల 31లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు

Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం లెవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 31లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 161 మంది ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories