పరీక్షా హాల్లో గుండెపోటుతో విద్యార్థి మృతి...

Student Death in Inter Exam Hall Due to Heart Attack in Tirupati | AP Live News
x

పరీక్షా హాల్లో గుండెపోటుతో ఓ విద్యార్థి మృతి...

Highlights

Tirupati: మృతుడు సైదాపురంకు చెందిన సతీష్‌గా గుర్తింపు...

Tirupati: తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. D6W కళాశాలలో ఇంటర్ పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన సతీష్ అనే విద్యార్ధి అస్వస్థతకు గురై గుండెపోటుతో మరణించాడు. మరికొన్ని నిమిషాల్లో పరీక్ష రాయాల్సిన ఆ విద్యార్ధి కళ్లేదుటే కుప్పకూలిపోవడంతో, తల్లిదండ్రులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్ధి సతీష్ కన్నుమూశాడని చెప్పడంతో తల్లిదండ్రులు గుండేలు పగిలేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories