Andhra Pradesh News: ముగిసిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు.. సీఎం జగన్ కీలక ప్రకటన..

Andhra Pradesh News: ముగిసిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు.. సీఎం జగన్ కీలక ప్రకటన..
Global Investors Summit: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
Global Investors Summit: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు రోజుల సదస్సులో 352 MOUలు జరిగాయన్నారు. మొత్తం 13 లక్షల 5వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. దీని ద్వారా 6 లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 15 కీలక రంగాల్లో పెట్టుబడులు రావడం అభినందనీయమన్నారు. త్వరితగతిన పరిశ్రమల స్థాపనకు ముందుకురావాలని సీఎం జగన్ కోరారు. పారిశ్రామిక వేత్తలకు సంపూర్ణ సహకారమందిస్తామన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



