శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు

Srisailam Mallanna Hundi Counting
x

శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు 

Highlights

Srisailam: రూ. 4కోట్ల 8,66,617 ఆదాయం, హుండీలో 335 గ్రాముల బంగారం, 8 కేజీల వెండి

Srisailam: శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 8 లక్షల 66 వేల 617 రూపాయల నగదు రాబడిగా లభించింది. ఈ ఆదాయాన్ని గత 27 రోజుల్లో స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ ఈవో లవన్న తెలిపారు. నగదుతో పాటు 335 గ్రాముల బంగారు, 8 కేజీల 400 గ్రాముల వెండి వచ్చింది. అదేవిధంగా యుఎస్ డాలర్లు 378, కెనడా డాలర్లు 50, ఇంగ్లాండు ఫౌండ్స్ 105, ఆస్ట్రేలియా డాలర్లు 70 యుఏఈ దిర్హమ్స్ 70, మలేషియా రింగిట్స్ 2, కత్తార్ రియాల్స్ 3 మొదలైన విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories