AP Assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం

Speaker Suspended Four TDP Members | Telugu News
x

AP Assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం

Highlights

AP Assembly: నలుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేసిన స్పీకర్‌

AP Assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. మద్యం, కల్తీసారాపై చర్చకు టీడీపీ డిమాండ్ చేసింది. అయితే సభకు పదే పదే అడ్డుపడటంతో స్పీకర్‌ సీరియస్‌ అయ్యారు. నలుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు. సత్యప్రసాద్‌, అశోక్‌, రామకృష్ణబాబు, రామరాజును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సభ కాలాన్ని టీడీపీ వృధా చేస్తోందని, సమావేశాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు స్పీకర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories