Chittoor: మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లి ముఖంపై కత్తితో దాడి...

Son Attack on Mother for Not Giving Money to Drinking Alcohol in Kuppam Mandal Chittoor | Live News
x

Chittoor: మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లి ముఖంపై కత్తితో దాడి...

Highlights

Chittoor: కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Chittoor: చిత్తూరు జిల్లా కుప్పం మండలం లక్ష్మీపురంలో దారుణం జరిగింది. తల్లిపై కత్తితో దాడి చేశాడో ఓ కసాయి కొడుకు. మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లి ముఖంపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories