Kurnool: పిల్లకాలువ దాటుతుండగా కాల్వలో పడి మృతి చెందిన గొర్రెలు

Sheeps Died in Kurnool District
x

Kurnool: పిల్లకాలువ దాటుతుండగా కాల్వలో పడి మృతి చెందిన గొర్రెలు

Highlights

Kurnool: కర్ణాటక రాష్ట్రం బెల్గాం వాసికి చెందిన 106 గొర్రెలు మృతి

Kurnool: కర్నూలు జిల్లా హోలగుంద మండలం గజ్జెహల్లిలో గొర్రెలు మృతి చెందాయి. పిల్లకాలువ దాడుతుండగా, కాల్వలో పడి 106 గొర్రెలు మృతి చెందాయి. కర్ణాటక రాష్ట్రం బెల్గాం వాసికి చెందిన గొర్రెలు చనిపోయాయి. గొర్రెలు మృతి చెందడంతో యజమానులు లబోదిబోమంటూ రోదించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories