విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై విచారణ

విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై విచారణ
x
Highlights

* ఘటనపై విచారణకు 3 బృందాలు ఏర్పాటు * సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్న టెంపుల్‌ అఫెన్స్‌ విచారణ బృందం * బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ పరిసరాల్లోని

విజయవాడ బస్టాండ్‌ సమీపంలో సీతమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై విచారణకు 3 బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో టెంపుల్‌ అఫెన్స్‌ విచారణ బృందం సభ్యులు.. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరోవైపు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ పరిసరాల్లోని బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌లను పోలీసులు విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories