Andhra Pradesh: ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్‌వేవ్ కలకలం

Secretariat Staff Requesting the Government to Allow Them to Work From Home
x

Andhra Pradesh: ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్‌వేవ్ కలకలం

Highlights

Andhra Pradesh: ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపింది.

Andhra Pradesh: ఏపీ సచివాలయంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపింది. దాంతో వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం వినతి పత్రం సమర్పించింది. ఇప్పటికే కోవిడ్ బారిన పడి నలుగురు ఉద్యోగులు చనిపోయారని.. 40 నుంచి 50 మంది ఉద్యోగులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. దాంతో ఉద్యోగులందరికి వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories