Teachers Day: సీఎం జగన్ నివాసంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి కార్యక్రమం

Sarvepalli Radhakrishnan Birth Anniversary Program in CM Jagans Home
x

సీఎం జగన్ ఇంట్లో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు (ట్విట్టర్ ఇమేజ్)

Highlights

Teachers Day: సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం

Teachers Day: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏపీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చదువే తరగతి ఆస్తి.. గురువై రూప శిల్పి..విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతున్న గురువులకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానంటూ సీఎం జగన్ ట్వీ్ట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories