Tirupati: తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

Road Accident In Tirupati
x

Tirupati: తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

Highlights

Tirupati: ప్రయాణికులను ఎక్కించుకునే ప్రయత్నంలో ఢీకొన్న ఆర్టీసీ

Tirupati: తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తమిళనాడు తిరువళ్లూరు నుంచి తిరుపతి వస్తున్నప్రైవేటు బస్సు ప్రయాణికులను ఎక్కించుకునే ప్రయత్నంలో ప్రమాదం జరిగింది. వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ ప్రైవేటు బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సులో డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న డైవర్‌ను జెసిబి సాయంతో వెలికి తీశారు. ఆర్టీసీ కండక్టర్ జాఫర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories