Visakhapatnam: రుషికొండ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృత్యువాత

Road Accident In Rushikonda Beach
x

Visakhapatnam: రుషికొండ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృత్యువాత

Highlights

Visakhapatnam: మితిమీరిన కారు వేగం ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు

Visakhapatnam: విశాఖ రుషికొండ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్‌ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మితిమీరిన కారు వేగం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. వీఐపీ రోడ్, లాసెన్స్ బే ప్రమాదాలు మరువక ముందే మరోసారి ఘటన చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories