నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

Road Accident In Nandyala | AP News
x

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

Highlights

Nandyala: నంద్యాల క్రాస్ రోడ్డు దగ్గర ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు

Nandyala: నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల క్రాస్ రోడ్డు దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. నంద్యాల వైపు వెళ్లున్న బస్సు.. హైదరాబాద్‌కు వెళ్తున్న మరో బస్సు ఎదురెదురుగా ఢీకొనగా ప్రమాదం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories