Eluru: ఏలూరు జిల్లా మిట్టగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం

Eluru: కారు, లారీ ఢీ, ప్రమాదంలో ఇద్దరు మృతి

Dhatripriya
Published on: 12 Feb 2023 11:08 AM IST
Road Accident In Eluru
X

Eluru: ఏలూరు జిల్లా మిట్టగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం

Eluru: ఏలూరు జిల్లా నూజివీడు మండలం మిట్టగూడెం శివారు లీలా నగర్ అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story