చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

Road Accident In Chittoor
x

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

Highlights

Road Accident: పూతలపట్టు సమీపంలో లారీని ఢీ కొన్నకారు

Road Accident: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు సమీపంలో లారీని కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు ప్రకాశం జిల్లా బుక్కాపురం వాసులుగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories