Anantapur: ఆటో-బొలేరో వాహనం ఢీ, ఐదుగురు మృతి

Road Accident in Anantapur District
x

Representational Photo

Highlights

Anantapur: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనభావి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Anantapur: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనభావి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-బొలేరో వాహనం ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories