పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడ్డ RTC బస్సు

Alluri Sitharama Raju District: ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు

Shekhar G
Published on: 20 Aug 2023 4:35 PM IST
Road Accident In Alluri Sitaram Raju District
X

పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడ్డ RTC బస్సు

Alluri Sitharama Raju District: అల్లూరి జిల్లా పాడేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వంద అడుగుల లోయలో బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story