పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడ్డ RTC బస్సు

Road Accident In Alluri Sitaram Raju District
x

పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడ్డ RTC బస్సు

Highlights

Alluri Sitharama Raju District: ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు

Alluri Sitharama Raju District: అల్లూరి జిల్లా పాడేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వంద అడుగుల లోయలో బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories