Andhra Pradesh: ఏపీ కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు

Rajendranath Reddy is The New DGP of AP
x

Andhra Pradesh: ఏపీ కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు

Highlights

Andhra Pradesh: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ నుంచి బాధ్యతలు తీసుకున్న రాజేంద్రనాథ్ .

Andhra Pradesh: AP కొత్త DGPగా రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌లో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. శనివారంతో తన 36 ఏళ్ల పోలీస్ సర్వీసు ముగుస్తోందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. డీజీపీగా 2 ఏళ్ల 8 నెలల పాటు పని చేశానని తెలిపారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు, మార్పులు తెచ్చేందుకు తాను కృషి చేశానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories