ప్రారంభమైన కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు.. హాజరైన ప్రముఖ నటుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ పృథ్వి

Prudhvi Raj Participate Ameen Peer Dargah Urusu Celebrations in Kadapa
x

ప్రారంభమైన కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు.. హాజరైన ప్రముఖ నటుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ పృథ్వి

Highlights

Ameen Peer Dargah: ఉర్సును ప్రారంభించిన పీఠాధిపతి అరీపులా హుస్సేని

Ameen Peer Dargah: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభమైంది. దర్గా ఉర్సును పీఠాధిపతి అరీపులా హుస్సేని ప్రారంభించారు. ఈ ఉర్సుుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. నేటి ఉదయం ప్రముఖ నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్.. పృథ్వి హాజరయ్యారు. గంధం మహోత్సవంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. ఏఆర్ రహమాన్ ప్రతిసారీ ఈ ఉర్సులో పాల్గొంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories