టీడీపీ ఎంపీల నిరసనలో పాల్గొన్న నారా లోకేష్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు

Protest of MPs Condemning Chandrababu Arrest
x

టీడీపీ ఎంపీల నిరసనలో పాల్గొన్న నారా లోకేష్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు 

Highlights

*చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఎంపీల ఆందోళన

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు అక్రమంటూ టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories