Andhra Pradesh: ఏపీలో టీడీపీ, వైసీపీ పొలిటికల్ వార్

ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: సాయంత్రం 4గంటలకు గవర్నర్ను కలవనున్న టీడీపీ నేతలు
Andhra Pradesh: ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటిల్ హీట్ తారాస్థాయికి చేరింది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దండయాత్రగా వచ్చి దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు అంటున్నారు. అటు వైసీపీ మాత్రం తాము నిరసన తెలపడానికే వచ్చామని, టీడీపీ నేతలే కావాలని తమపై దాడికి దిగారని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై ఇప్పటికే టీడీపీ, వైసీపీ ఏపీ డీజీపీకి పరస్పర ఫిర్యాదులు చేశాయి. తమపై దాడి చేశారంటే తమపై దాడి చేశారని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. మరోవైపు ఈ ఘటనను టీడీపీ సీరియస్గా తీసుకుంది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
ONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్కు ప్రమాదం
29 Jun 2022 1:29 AM GMTMeena Husband Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
29 Jun 2022 1:16 AM GMTAmarnath Yatra 2022: అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ముమ్మరం
29 Jun 2022 1:06 AM GMT12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMT