Anantapur: అనంతపురంలో కేరళ దోపిడీ గ్యాంగ్‌కు పోలీసుల చెక్ .. రూ.1.89 కోట్ల రూపాయల నగదు స్వాధీనం

Police Check Kerala Robbery Gang in Anantapur
x

Anantapur: అనంతపురంలో కేరళ దోపిడీ గ్యాంగ్‌కు పోలీసుల చెక్ .. రూ.1.89 కోట్ల రూపాయల నగదు స్వాధీనం

Highlights

Anantapur: కేరళకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Anantapur: అనంతపురంలో కేరళ దోపిడీ గ్యాంగ్‌కు చెక్ పెట్టారు అనంతపురం పోలీసులు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కోటి 89 లక్షల రూపాయల నగదును తరలిస్తుండగా రాప్తాడు హైవేపై పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో కేరళకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేరళ గ్యాంగ్‌కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీధరన్ నేతృత్వం వహిస్తున్నారని సమాచారం.. కాగా నిందితులను అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప బృందం రహస్యంగా విచారిస్తున్నారని తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories