PM Modi: ఏపీలో 3 విద్యా సంస్థలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

PM Modi will Virtually inaugurate 3 Educational institutes in AP
x

PM Modi: ఏపీలో 3 విద్యా సంస్థలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Highlights

PM Modi: విశాఖ ఐఐఎం, తిరుపతి ఐఐటీ, ఐసర్‌ ప్రాంగణాల ప్రారంభం

PM Modi: తెలుగు రాష్ట్రాల్లో పలు జాతీయ విద్యాసంస్థలను వర్చువల్‌గా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలోని ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ను... వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై పాల్గొంటారు. ఏపీలో మూడు విద్యా సంస్థలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. విశాఖ ఐఐఎం, తిరుపతి ఐఐటీ, ఐసర్‌ ప్రాంగణాల ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్‌గా సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories